ఆర్యవైశ్యుల కార్తీక వనసమారాధన మహోత్సవంలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, ఆదివారం విజయరాయిలో జరిగిన ఆర్యవైశ్యుల కార్తీక వనసమారాధన మహోత్సవంలో ఆర్యవైశ్య సంఘం వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, కె పవన్, స్వామి, జి కిషోర్ నగర అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.