తిరుపతి అనూష ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే వేడుకలు

విజయవాడ: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ జనసేన నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోటీన వెంకట మహేష్ సూచనలతో 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం జరిగినది. ఎందరో మహానుభావులు కలిసి ప్రతి ఒక్కరికి సమానత్వం కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని దేశ పరిపాలనకు మార్చిన రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తిరుపతి అనూష తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం డీ ఆయాజ్, పసుపులేటి నాగకృష్ణ, రాజేశ్వరి, మహేశ్వరి, ఆదిత్య రామ్, తులసి మురళి, దాసి రాఒమ్మోహన్, తంగా రవి, కానాల వినోద్ కుమార్, దాసరి మూర్తి రాజు, గురుశుపూడి గోవింద్, తిరుపతి సుమన్, వెంకటేష్, నవీన్, వెంకట్రావు, సందీప్, కోటేశ్వరరావు, రాజ్ కన్న, చంటి, మోజెస్, గిరి తదితరులు పాల్గొన్నారు.