వబ్బిన ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

శృంగవరపుకోట: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభదినం.. దేశంలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటైన సుదినం గణతంత్ర దినోత్సవం. శుక్రవారం లక్కవరపుకోట జనసేన కార్యాలయంలో శృంగవరపుకోట నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఉత్తరాంధ్ర ఎలక్షన్ కమిటీ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ అలాగే ఐదు మండలి నాయకులకు జనసేన పార్టీ తరఫున 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్కవరపుకోట మండల నాయకులు షేక్ ఫిరోజ్, రావాడ నాయుడు, రావాడ రెహ్మాన్, బుల్లి, మహేష్, పతివాడ నాగన్న, శ్యామ్, దేవేంద్ర నరేంద్ర, ఇస్మాయిల్ జామి మండల నాయకులు పివిఆర్ వర్మరాజు, వారాది స్వామి నాయుడు, ఎస్.కోట మండల నాయకులు మోపాడ చిన్ని, వై దేముడు, కె బ్రహ్మాజీ, కే ప్రసాద్, సురేంద్ర, టి రాంబాబు, కొత్తవలస మండల నాయకులు గాలి అప్పారావు, అంతకాపల్లి లక్ష్మణరావు, మల్లువలస శ్రీను, పిల్ల రామదుర్గ, జిన్నాల శ్రీను, జిన్నాల సుమన్, గుమ్మడి ధారబాబు వేపాడ మండల నాయకులు రుద్ర నాయుడు, శేఖర్, నరేంద్ర ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.