నూజివీడు జనసేన ఆధ్వర్యంలో గనతంత్ర దినోత్సవం

నూజివీడు, గణతంత్ర దినోత్సవం నూజివీడు జనసేన పార్టీ ఆఫీస్ వద్ద ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బండారు రాజు నూజివీడు మండల అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, ఉమా, న్యూ స్మార్ట్ ఎం సునీల్ కుమార్, శ్రీకాంత్ బొబ్బిలి, రాజేష్ బెజవాడ మరియు వీరమహిళలు రామిశెట్టి తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మనీ, అంజలి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.