Nellore: నామినేషన్ దాఖలు చేసిన రియాజ్

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న నేపద్యంలో, నెల్లూరు 30వ వార్డులో జనసేన తరపున సయ్యద్ రియాజ్ నామినేషన్ దాఖలు చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.