జనసేన పీఏసీ సభ్యులు నాగబాబుతో రూప మరిశెట్టి మర్యాద పూర్వక భేటీ

హైదరాబాద్ జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నందు.. జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు గారిని అనంతపూర్ అర్బన్ ఐ టీ కోఆర్డినేటర్ గీత మాసూల మరియు అనంతపూర్ వీరమహిళా నాయకురాలు రూప మరిశెట్టి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.