ఎస్.కోట జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం

ఎస్.కోట, బుధవారం ఎస్.కోటలో జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు, 5 మండలాల జనసేన నాయకులు సుంకర అప్పారావు గొరపల్లి రవికుమార్ షేక్ ఫిరోజ్, రామెళ్ళ శివాజీ, డేగల ఈశ్వరావు, మధు, జోన్నపల్లి సత్తిబాబు, తదితర నాయకులు పలువురు జనసైనికులు మరియు తెలుగుదేశం కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.