విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో పైల సాయి ధనుష్

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్ కి వెళ్ళినటువంటి మన ఆంధ్ర నాయకులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భావాలను తెలియజేయడానికి మనరాష్ట్ర ఖనిజ సంపదలో ఒకటైన అటువంటి మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవడం వారి బాధ్యతగా గుర్తు చేస్తూ గాజువాక నియోజకవర్గ బాధ్యతాయుత పౌరుడిగా విశాఖపట్నంలోని జనసేన పార్టీ భగత్‌సింగ్ విద్యార్థి సంఘం సభ్యుడు అయినటువంటి పైల సాయి ధనుష్ నిరసన తెలియజేయడం జరిగింది.