జనసేన పీఏసీ సభ్యులు నాగబాబుతో సంగిశెట్టి అశోక్ మర్యాదపూర్వక భేటీ

కాకినాడ జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్.. గురువారం జనసేన పీఏసీ సభ్యులు కొణిదల నాగేంద్ర బాబును కాకినాడ ముత్తా క్లబ్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.