డా.పసుపులేటి హరిప్రసాద్ ని కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సత్యవేడు జనసేన నాయకులు

సత్యవేడు నియోజకవర్గం 7 మండలాల జనసైనికులు జనసేన జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ని కలసి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. జిల్లా అధ్యక్షులుని కలిసిన వారిలో జిల్లా కార్యదర్శులు కొప్పల లావణ్యకుమార్, దాసు హేమకుమార్, నియోజకవర్గ నాయకుడు హేమ సుందరం, 7 మండలాలకు నూతనంగా నియమితలైన అధ్యక్షులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.