ప్రభుత్వ అధికారులను కలిసిన నూజివీడు జనసేన నాయకులు

నూజివీడు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము సారధ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నూజివీడు తహసీల్దార్ ఎల్లారావు, నూజివీడు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ డీఈ లక్ష్మీనారాయణ, నూజీవీడు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్, మండలం డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి గుంజా రాణి తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గం కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వరరావు, బోనాల లక్ష్మణ్ రావు, జక్కుల ధనుఒజ, యరంశెట్టి లక్ష్మణ్, జక్కుల రంగారావు, జనసేన పార్టీ నూజివీడు పట్టణ నాయకులు ముత్యాల కామేష్, ఏనుగుల చక్రి, ఎం సునీల్ కుమార్ మరియు చాట్రాయి మండల నాయకులు తుమ్మలజగన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.