అమర జవాన్లు మరియు విశాఖ ఉక్కు కొసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల ఆత్మశాంతి కోసం మౌనం పాటించిన సంఘీభావ సభ

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్ష హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన ఆర్మీ జనరల్ శ్రీ బిపిన్ రావత్, వారి సతీమణి మరియు ఇతర సైనిక వీరులకు సంతాపం తెలియజేస్తూ మరియు విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన 32 మంది పోరాట వీరుల ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ సంఘీభావ సభను ప్రారంభించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్, జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు.