అమరశెట్టి అపర్ణకు ఆర్ధిక సాయమందించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామంలో ఇంటిఇంటికి తిరుగుతున్న సందర్భంలో, అమరశెట్టి అపర్ణ గతకొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న “నా సేన కోసం నా వంతు” కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వెంటనే స్పందించి, ధైర్యం చెప్పి, జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని భరోసా ఇచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/₹ ఆర్థిక సహాయం చేసి, సేనాని కి తగ్గ సేవకురాలు అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.