పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన ఘన నివాళి

విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన మహాత్మ జ్యోతీరావ్ పూలే గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యాలయం నందు వారిని స్మరించుకుంటూ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొప్పుల కిరణ్ గారు, జిల్లా కార్యదర్శి రాజారావు గారు మరియు జనసేన నాయకులు లక్ష్మి శెట్టి నాని గారు, కొండూరు కిషోర్ కుమార్, చేజర్ల శివ కుమార్ గారు, పమిడి పవన్ గారు, సుధా నాగరాజుకె గార, జడా సురేష్ గారు,సురేంద్ర గారు, నాగేంద్ర సింగ్ గారు, చేకూరి మాధవ్ గారు, కోట్ల శ్రీఆలోక్ గారు, బాజి గారు, ప్రవీణ్ గారు, సాయి గారు షరీఫ్ గారు పాల్గొన్నారు.