శ్రీశ్రీశ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని మాకినీడి శేషకుమారి

తుని నియోజవర్గం, లోవ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషకుమారి మరియు తుని నియోజకవర్గ జనసేన నాయకులు లాట్టల నాగేశ్వరావు, దూలం చిన్న, అద్దేపల్లి బాలాజీ, గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పుణ్య మంతుల సూర్యనారాయణమూర్తి, తేలు దొరబాబు, దేశిరెడ్డి సతీష్, నామ శ్రీకాంత్, జనసైనికులు తదితరులు.