దసరా నవరాత్రి ఉత్సవాలలో పాలొన్న శ్రీరామ రామాంజనేయులు
మదనపల్లి నియోజకవర్గం: నీరుగట్టు వారి పల్లె మధర్ మీరా స్కూల్ సమీపంలో తిలక్ రోడ్ నందు శరత్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గ అమ్మవారి విగ్రహాన్ని పరిమళ రెడ్డి ప్రభు దంపతులు మరియు రాజశేఖర్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అమ్మవారినీ రెండవ రోజు దర్శించుకుని తీర్ద ప్రసాదాన్ని స్వీకరించిన జనసేన మదనపల్లి నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు హరిప్రసాద్ రాజశేఖర్, చంద్ర శేఖర్ తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-23-at-6.30.52-PM-1024x768.jpeg)