జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీమతి పాలవలస యశస్వి

విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జనసేన-తెలుగుదేశం సమన్వయకర్త జేఏసీ కమిటీ సభ్యురాలు విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.