చిలకం మధుసూదన్ రెడ్డి కి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాసులు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి & పీఏసీ సభ్యులు & ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ వీరిశెట్టి శ్రీనివాసులు మర్యాద పూర్వకంగా కలిసి గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.