జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ కాంతిశ్రీ, డా. విశ్వక్షేణ్

మంగళవారం జరిగిన జనసేన పార్టీ ముఖ్య నాయకుల భేటీలో విజయవాడ మంగళగిరి పార్టీ కార్యాలయం నందు అధినేత పవన్ కళ్యాణ్ గారిని శ్రీకాకుళం జిల్లా నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ , రాష్ట్ర కార్యనిర్వహణ జాయింట్ కోఆర్డినేటర్ డా. విశ్వక్షేణ్.. పార్టీ అధినేత పిలుపు మేరకు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.