అడవి పేరంటాలమ్మ తిరుణాల సందర్భంగా మతుకుమల్లి జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన ప్రభ

వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలంలో అడవి పేరంటాలమ్మ తిరుణాల సందర్భంగా మతుకుమల్లి జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాల రావు, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నిశ్శఒకర శ్రీనివాసరావు, త్రినాడ్, గంధం సురేష్, సతీష్, మదులాల్ లు ఇంకా వినుకొండ నియోజకవర్గం నాయకులు ,జనసైనికుల పాల్గొనడం జరిగింది.