ట్రస్ట్ ను ప్రారంభించిన తలసాని

రాంనగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ లో రూపుల వసంత దయానంద్ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, నగర నాయకులు ఎం ఎన్ శ్రీనివాస రావు, యువ నాయకులు ముఠా జై సింహ, ట్రస్ట్ ఫౌండర్ ఓనర్ వివేక్. ఈ కార్యక్రమంలో వీరితో పాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.