అంబేద్కర్ కు నివాళులు అర్పించిన టీడీపీ అభ్యర్థి అయితా బత్తుల

కోనసీమ జిల్లా, అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లి గ్రామంలో 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు, జనసేన నాయకులు ఇసుక పట్ల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.