జనసేన నేత శ్రీనివాసరాజును కలిసిన టీడీపీ నాయకులు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజుని యల్లటూరు భవన్ జనసేన పార్టీ కార్యాలయంలో
రాజంపేట పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి మండెం అబూబకర్, పతకమూరి మల్లికార్జున నాయుడు బలగాల సురేష్ నాయుడు తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి రాజంపేట నియోజకవర్గ రాజకీయ స్థితి గతులపై చర్చించారు. వీరితోపాటు రాజంపేట జనసేన నేతలు శింగంశెట్టి నరేంద్ర, నాసర్ ఖాన్, పివిఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.