చంద్రబాబు నిరసన దీక్ష ప్రారంభం

తెలుగుదేశం కార్యాలయాలఫై, టిడిపి నేతల ఇళ్లపై వైసిపి మూక దాడికి వ్యతిరేకంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరసన దీక్షను చేపట్టారు. ”ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో చేపట్టిన దీక్షా శిభిరాన్ని ద్వంసం చేసిన ఫర్నీచర్ మధ్యలోనే ఏర్పాటు చేశారు. పలు జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు దీక్షకు మద్దతుగా పాల్గొన్నారు. 36 గంటలపాటు ఈ నిరసన దీక్ష జరగనుంది.