టీం పిడికిలి వారి ఇక తగ్గేదెలే.. గోడ పత్రిక ఆవిష్కరణ

తుని: తొండంగి మండల జనసేన పార్టీ ఆఫీస్ లో టీం పిడికిలి సభ్యులు పిఠాపురం నియోజకవర్గ జనసైనికులు గోవిందరాజులు అమలాపురం జనసైనికులు మహేష్ ఇక తగ్గేదెలే.. యుద్ధం మీరు మొదలు పెట్టారు మేము ముగిస్తాం.. అనే గోడ పత్రిక ను తొండంగి మండల అధ్యక్షులు నాయుడు, తుని ఐ.టి కోఆర్డినేటర్ బుసల మణిబాబులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొండంగి మండల అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్, పెడిరెడ్ల బెండపూడి జనసైనికులు పాల్గొన్నారు.