రైతు భరోసా యాత్రకు టీమ్ పవన్ కళ్యాణ్ యాభై వేల విరాళం

రాయచూర్ (కర్ణాటక), టీమ్ పవన్ కళ్యాణ్ ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు రూపాయలు 50,000/- డిడి విరాళంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఎం.విశాల, మురళి, శ్రీను, వెంకీ పాల్గొన్నారు.