కాకినాడ రూరల్ లో వారాహి యాత్రను విజయవంతం చేసిన అందరికి ధన్యవాదములు

  • జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ

కాకినాడ రూరల్: వారాహి యాత్ర సందర్బంగా కాకినాడ రూరల్, సర్పవరం జంక్షన్ లో జరిగిన భారీ భహిరంగ సభకు విచ్చేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కాకినాడ రూరల్ నుండి ముమ్మిడివరం వరకూ వేలాదిగా వచ్చి వీడుకోలు పలికిన ప్రజలకు, జనసైనికులకు, మీడియా మిత్రులకు మరియు పోలీస్ సిబ్బందికి జనసేన పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ మీడియా ముఖంగా ధన్యవాదములు తెలియజేసారు.. ఈ