రొట్టెలపండుగలో పాల్గొన్న జనసేన వీరమహిళలు

నెల్లూరు లో అత్యంత ప్రాచీనమైన, ప్రాచుర్యంగాంచిన, కులమతాలకు అతీతమైన పండుగ రొట్టెలపండుగ. అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో హాజరైన జనసేన వీరమహిళలు జనసేన పార్టీ వీరమహిళలు పాల్గొని.. 2024 లో పవన్ కళ్యాణ్ గారు సీ.ఎం అవ్వాలని రొట్టెలు పట్టిన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి పెన్నా, కృష్ణ రిజినాల్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి కోలా జనసేన నెల్లూరు జిల్లా కార్యదర్శి రాధమ్మ, వసంత రేవతి, వీర మహిళలు హాజరయ్ మస్తానయ్య ఆశీర్వాదం ఎప్పుడు పవన్ కళ్యాన్ పవన్కళ్యాణ్ గారికి ఉండాలని అయన ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని రొట్టెలుపట్టి ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *