జనంలోకి జనసేన సిద్దాంతాలు

చుట్టుగుంట ప్రాంతము, శాంతి నగర్ లో కొన్ని కుటుంబాలని కలసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతం అనే పుస్తకంలో ఉన్న అమూల్యమైన విషయాలను కొన్ని కుటుంబాలకి తెలియజేసి వారుమరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు ఎస్.కె షర్ఫిదిన్, ఎస్.కె. బాషా, లక్ష్మీ శెట్టి సాయి చంద్(నానీ), పమీడీ పవన్, చందు శ్రీనివాస రావు, భార్గవ్ రామ్, ఎం.డి రఫీ, బొల్లా కిరణ్, సాంబశివరావు, సుభాష్, శర్మ బోల్ల పవన్ కళ్యాణ్, కె. బాలకృష్ణ, శేషు, పవన్, ఆది, ప్రేమ్ చంద్, మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.