జోగయ్య లాంటి నీతి మాలిన నాయకులు కాపు కులంలో ఉన్నంతసేపు కాపు కులం బాగుపడదు‌

  • అంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అంతపురం: హరిరామ జోగయ్య మీలాంటి కొంతమంది నీతి మాలిన సంకరజాతి నాయకులు కాపు కులంలో ఉన్నంతసేపు కాపు కులం బాగుపడదు‌ అని
అంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు సంఘం నడపడానికి జనసేన పార్టీలో చేరి కొంతమంది జనసేన నాయకులను, కార్యకర్తలు ప్రభావితం చేసి కాపు సంక్షేమ సీన స్థాపించి ఏం సాధించావు? జనసేన పార్టీకి ద్రోహం చేశావు? నీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ స్వప్రయోజనాల కోసమో, లేదంటే మీ కుమారుడికి జనసేన టికెట్ ఇప్పించుకోవడం కోసమో తప్పుడు సర్వేల పేరుతో 62 నియోజకవర్గాల్లో కొంతమంది జనసేన నాయకుల పేర్లు ప్రకటించి వారికి లేనిపోని ఆశలు రేకెత్తే విధంగా రెచ్చగొట్టినావు. బహిరంగ లేఖలు రాస్తూ జనసేన నాయకులను, కార్యకర్తలను క్రమ పద్ధతిలో జనసేన – టిడిపి పొత్తులో భాగంగా జనసేనకు కనీసం 62 సీట్లు కావాలి అని విషపు రాతలు రాస్తూ, విష ప్రచారం చేస్తూ జనసేన శ్రేణుల్ని, కాపు కులాన్ని రెచ్చగొడుతూ వచ్చావు? కానీ నీలాంటి ఊసరవెల్లి నైజమున్న సంకరజాతి పుత్రులు ఉంటారని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పసిగట్టినప్పటికీ పెద్దలనే గౌరవంతో మౌనంగా ఉండి పోయారు. హరి రామ జోగయ్య గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే? మీరు పుట్టింది “కాపు డ్రాప్స్” కే అయితే? మీ కుమారుడు వైసీపీలో చేరాడు కదా? ఇప్పుడు రాయండి బహిరంగ లేఖలు!! 2019 ఎన్నికల ముందర వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కాపు కార్పొరేషన్ కు 2000 కోట్లు ఇస్తానన్నాడు? ఐదేళ్ల కాలం గడిచిపోయింది కనీసం ఒక రూపాయి కూడా కేటాయించలేదు అడగండి? మీరు కాపు కులోదారకుడు కదా? వైసీపీలో కాపులకు కనీసం 50 సీట్లు కేటాయించాలని చొక్కా పట్టుకుని నిలదీయండి? వైసిపి పార్టీ గెలిస్తే రెండు సంవత్సరాలు కాపులకు ముఖ్యమంత్రి పదవిలో పవర్ షేరింగ్ ఇవ్వమనండి? కేంద్రం కేటాయించిన ఓబీసీ కోటాలో కనీసం 5% కాపులకు రిజర్వేషన్ కల్పించాలని అడగండి? ఐదేళ్లుగా కాలయాపన చేశాడు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ ఏ కులానికి కేటాయించకుండా? ఓబిసి కోటాని అపహస్యం పాలు చేశాడు?. కాపు కులస్తులారా!! వివిధ కులాలకు చెందిన ప్రజలారా ఆలోచించండి రోజుకు రెండు కోట్లు సంపాదించే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఉండకుండా? తన వంతు బాధ్యతగా సంఘానికి మంచి చేయాలని ఉన్నత ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించారు? తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజన కోసం ఏ పదవిని ఆశించకుండా తన సంపాదించిన సంపదను దేశంలో విపత్తులు వచ్చిన ప్రతి సందర్భంలోనూ, కౌలు రైతులు లాంటి వారికి కష్టాలు వచ్చిన సమయంలో దానధర్మాలు చేస్తూ నిస్వార్ధంగా ఏమీ ఆశపించకుండా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నత ఆశయంతో దృడసంకల్పంతో నిస్వార్ధంగా సేవ చేస్తున్న నాయకుడు. మనం చూసాం వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎన్ని విధ్వంసాలు? ఎన్ని దుర్మార్గాలు? ఎన్ని దురాగతాలు చేశారో? ఒక మారు ఆలోచించండి? వ్యతిరేకత ఓటు చీలి విడిగా పోటీకి వెళ్తే!! వైసిపి పార్టీ మరొక మారు అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అయిపోతుంది!! అందుకోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు వెళ్తున్నానని నిజాయితీగా నిష్పక్షపాతంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు! ఇప్పటికైనా అర్థం చేసుకోండి భావితరాల భవిష్యత్తు కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న తపనను గుర్తిరిగి జనసేన – టిడిపి కూటిమని ఆశీర్వదించండి? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కాపు కులంలో పుట్టడం కాపు కులం చేసుకున్న గొప్ప వరం!! ఇంకా కొంతమంది నీతిమాలిన జాతి లేని సంకర పుత్రులు కాపు కులంలో ఉన్నారు వీరి మాయమాటలు నమ్మి మీ భావితరాల భవిష్యత్తుని మీ చేతురాల మీరే నాశనం చేసుకోకండి? జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించింది సంఘ ప్రయోజనాల కోసం! కేవలం కుల ప్రయోజనాల కోసం కాదని తెలుసుకోండి!! సంఘం బాగుపడడం అంటే!! సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు బాగుపడాలి! కేవలం ఒక కులం బాగుపడితే సంఘం బాగుపడినట్లు కాదు!! అని గ్రహించండి. ఇప్పటికైనా మించి పోయింది లేదు అన్ని మతాలకు,కులాలకు చెందిన ప్రజలారా వాస్తవాలు గ్రహించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – టిడిపి కూటమి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి మీ భావితరాల భవిష్యత్తు కోసం అని కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు.