జనసేన గెలుపుకు మొదటి అడుగే ఈ జన జాగృతి యాత్ర

  • జనసేన జనజాగృతి యాత్ర 35వ రోజు

జనసేన జనజాగృతి యాత్రలో భాగంగా ఇంటింటికి జనసేన కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్ అధ్యక్షతన సీతానగరం మండలం, పెద్ద కొండేపూడి గ్రామం లో జనసేన పార్టీ గాజు గ్లాసు & షణ్ముఖ వ్యూహం కరపత్రలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇళ్లు, ప్రతి మనిషి లో మార్పు రావాలని ఈ జన జాగృతి యత్ర ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల కమిటీ ప్రధాన కార్యదర్శి దళిత నాయకుడు చీడీపీ నాగేష్ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, చిడిపి తాతరావు (రెడ్డి) బాలు పెదకొండేపూడి నాయకులు తాతపూడి బాలు శ్రీను వంశీ జనసైనికులు జనసేన పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.