అరవపాలెంలో ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవములు
రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం కడలి అరవపాలెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి వేడుకలో భాగంగా శనివారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకుని, అన్నసమరాధన కార్యక్రమంలో పాల్గొని, రాజోలు మండల జనసేనపార్టీ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన నాయకులు ఉలిశెట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో అరవపాలెం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు
స్టిక్కర్లను, కీ చైన్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్షి ప్రసాద్, కోళ్ళ బాబీ, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-24-at-5.51.46-PM-1024x768.jpeg)
రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం, అరవపాలెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భాగంగా శనివారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకుని, అన్నసమరాధన కార్యక్రమంలో పాల్గొని, రాజోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన నాయకులు ఉలిశెట్టి లక్ష్మణ్ ఆధ్వర్యంలో అరవపాలెం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు స్టిక్కర్లను, కీ చైన్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్షి ప్రసాద్, కోళ్ళ బాబీ, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అరవ లక్ష్మణ్, వాసంశెట్టి చిన్ని, గంటా నాయుడు, ఆలయ కమిటీ సభ్యులు, అరవపాలెం జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-24-at-5.52.24-PM-1024x471.jpeg)