పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు మనుమరాలు చి. దేవికామహిశ్రీ రజస్వల వేడుకలలోనూ, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామానికి చెందిన అమరా శ్రీను కుమార్తె చి. హని రజస్వల వేడుకలలోనూ, ముమ్మిడివరం మండలం చింతలమెరక గ్రామానికి చెందిన రెడ్డి సుధీర్ కుమార్తె చి.తేజ కుసుమ రజస్వల వేడుకలలోనూ, ముమ్మిడివరం మండలం మల్లాయిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు మనుమడు చి. నిరంజన్ పుట్టినరోజు వేడుకలలోనూ పాల్గొన్న జనసేన పార్టీ పి ఎ సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, ముత్యాల జయలక్ష్మి, అత్తిలి బాబురావు, మోకా బాలప్రసాద్, కడలి వెంకటేశ్వరరావు (కొండ), సుంకర రామ చంద్రరావు, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, అమరా సాయి, కె బాబీ, విత్తనాల నాని, టేకుమూడి త్రిమూర్తులు, సుందరంపల్లి సత్యనారాయణ, కొమ్మోజు సుబ్రహ్మణ్యం, కుంది దుర్గా ప్రసాద్, నరాల రామకృష్ణ, కర్నీడి నాని, చిక్కం రామచంద్రుడు, చోడిపల్లి సునీత శ్రీనివాస్ మొదలగువారు పాల్గొన్నారు.