మహిళా పారిశుధ్య కార్మికులను సత్కరించిన తుమ్మల మోహన్

కూకట్ పల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా కె.పి.హెచ్.బి కాలనీ 3వ ఫేస్ పారిశుధ్య మహిళా సిబ్బందిని శాలువాలతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అనంతరం వారికి బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది.