పురుషోత్తపురం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘ్వంఛ్ 94 వార్డ్ పురుషోత్తపురం గ్రామంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గౌరవ శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ మరియు ఈ కార్యక్రమంలో పురుషోత్తపురం మాజీ ఉప సర్పంచ్ అనంతలక్ష్మి మరియు ప్రముఖ రచయిత్రి ప్రభ గార్ల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందించారు.