బత్తుల బలరామకృష్ణ దంపతులకు చిరు సత్కారం

కోరుకొండ మండలం, కాపవరం గ్రామం జనశ్రేణుల ఆహ్వానం మేరకు.. ఆ గ్రామంలోని వినాయక మండపాన్ని దర్శించిన బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు.. ఈ సందర్బంగా ఇటీవల “నా సేన కోసం నా వంతు” కమిటి కోఆర్డినేటర్ గా నియమింపబడిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారికి చిరు సత్కారం చేయడం జరిగింది .. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *