చర్చ్ నిర్మాణానికి 30 సిమెంట్ బస్తాలు అందజేసిన యూఏఈ జనసేన

  • ఒక్క అమలాపురంలోనే కాదు సమస్య ఎక్కడున్నా, సమస్య పరిష్కారానికి మేము ముందుంటాం అంటున్న యూఏఈ జనసేన నాయకులు

యూఏఈ జనసేన పార్టీ నాయకులు పెనుమాల జాన్ బాబు, మోగళ్ళ చంద్రశేఖర్, ముని కుమార్ ఆధ్వర్యంలో పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పండు వారి పేటలో నిర్మించే చర్చ్ కి ప్లోరింగ్ ప్లాస్టిఒగ్ నిమిత్తం 30 సిమెంట్ బస్తాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొప్పుల నాగ మానస, హనుమంతరావు, నాని, రాకేష్, కె.ప్రసాద్ సంఘ సభ్యులు పాస్టర్ సామ్యుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.