పాలవలస యశస్వి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
విజయనగరం జనసేన పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉగాది వేడుకల్లో పలువురు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-7.25.20-PM-1024x768.jpeg)