కర్నాటక చింతామణిలో చింతామణి ఆర్మి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరు మీద పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ నాయకులు రెడ్డి ఆర్.ఆర్ (ప్రెసిదెంత్) గిడ్డు, గని, కుమార్, సునీల్, షాబు, ప్రవీణ్, సంతు, శివ, ప్రసన్న, హరి మరియు జనసైనికులు పాల్గొన్నారు.