పూలకండ్రిగ గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

పూతలపట్టు నియోజకవర్గం: యాదమర్రి మండలం, పూలకండ్రిగ గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల సుబ్రమణ్యం ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, యాదమర్రి మండల అధ్యక్షులు కుమార్, జనసేన నాయకురాలు పుష్ప, జిల్లా కార్యదర్శి ఆనంద్, ఏ కే. శివయ్య టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు మురాజి యాదవ్, ఇరు పార్టీల నాయకులు వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.