పిఎసి సభ్యులు నాగబాబుతో వడ్లపట్ల సాయి శరత్ భేటీ

జనసేన పిఎసి సభ్యులు నాగబాబును శుక్రవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి వడ్లపట్ల సాయి శరత్ కలిసి దెందులూరు నియోజకవర్గ సమస్యల గురించి వివరించి.. వాటికి పరిష్కారాలు.. అలాగే వాటిపై తదుపరి కార్యాచరణ విషయమై చర్చించడం జరిగింది.