వంగవీటి రంగా వర్ధంతి వేదుకల్లో పాల్గొన్న అక్కల రామ్మోహన్

మైలవరం: వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా కొత్తచండ్రగూడెం గ్రామంలోని రంగా విగ్రహం వద్ద పార్టీ, కుల, మతాలకతీతంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం వర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)మరియు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కటారి ఉమామహేశ్వరరావు, వైసిపి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు గర్నెపూడి వెంకటరావు, శీలం బ్రహ్మయ్య, రాధా-రంగా మిత్రమండలి సెక్రెటరీ లేళ్ల నాగేశ్వరరావు, వైసిపి నాయకులు దేవరకొండ ఆంజనేయులు, చెలికాని రమేష్, రావుల రామోజీరావు, భీమిరెడ్డి వెంకటేశ్వరరావు, రామినేని వెంకటేశ్వరరావు, తోట తిరుపతిరావు, కడియం 5వ వెంకయ్య, చేలికాని వెంకటేశ్వరరావు, చేలికాని పుల్లారావు, టిడిపి నాయకులు బండి నాగరాజు, పసుపులేటి సురేష్, కోటగిరి పాపారావు, కొండూరు నవీన్, కడియం శౌరిబాబు, వెంకటప్పయ్య, ఎల్ఐసి శ్రీను, ఉమా ప్రసాద్, గడ్డం చిరంజీవి, కందుల గోపాలరావు, జనసేన నాయకులు మాదినేని చిన్న రామారావు, మర్రి కొండలరావు, పొన్నూరు విజయ్, శీలం వరబాబు, సాయి, ఆనం విజయ్, ఈత కొట్టు నాని, కె. రవి, శీలం చందు, కొండూరు సతీష్, కాంగ్రెస్ నాయకులు కొత్తగుండ్ల అంజయ్య, వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.