వారాహి విజయ యాత్ర విజయవంతం చేయాలి

రాజోలు నియోజకవర్గంలో జరిగే వారాహి విజయ యాత్ర విజయవంతం అవ్వాలని మలికిపురం మండలం, మలికిపురం గ్రామంలో ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు మసీదును సందర్శించి వారాహి యాత్రకు ముస్లిమ్ సోదరులను రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ పిఏసి మెంబర్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, రాజోలు నియోజకవర్గ నాయకులు ఆహ్వానించడం జరిగింది.