ఎయిర్పోర్ట్ బాధితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: తుమ్మి లక్ష్మిరాజ్

విజయనగరం జిల్లా, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బాధితులకు పూర్తి స్థాయిలో ఎటువంటి మౌళిక సదుపాయాలు లేవని బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అక్కడ యువతకి ఉద్యోగాలు ఇస్తామని . అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇస్తూ కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబు కూడా తెలియచేస్తు బాధితులకు న్యాయం చేయకుండా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని, ముఖ్యమంత్రిని కూడా అడ్డుకుంటామని అంటున్న సమయంలో బొత్స సత్తిబాబు అక్కడకి వస్తున్నప్పుడు ఉత్తరాంధ్ర రిజనల్ మహిళా కో ఆర్డినేటర్ తుమ్మి లక్ష్మి రాజ్, డెంకాడ మండల అద్యుక్షులు కృష్ణవేణి ఆయనను మీచీపురుపల్లి నియోజకవర్గంలో జనసైనికులపై జరిగిన దాడికి సమాధానం ఏంటని నీలాదీయగా బొత్స సమాధానం చెప్పకుండా మాట దాటేస్తు హడావిడిగా వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల అధ్యక్షులు జలపారి శివ, సీనియర్ నాయుకులు బూర్లే విజయ్ శంకర్, దిండి రామారావు, పిన్నింటి రాజారావు, తత్తడి సూర్యప్రకాష్, గుసుని శేఖర్, లింగం రమేష్, ప్రమోద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.