వారాహి యాత్ర విజయవంతం కావాలి: గాదె

గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర విజయవంతం కావాలని మంగళవారం కాకినాడ టౌన్ లో గాదె వెంకటేశ్వరరావు నగర నాయకులతో కలిసి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు.. అనంతరం ప్రచార రథాలను గాదె వెంకటేశ్వరరావు జండా ఊపి ప్రారంభించడం జరిగింది. అనంతరం పంతం నానాజీ ఆధ్వర్యంలో సెట్టబలిజ కులస్తులను పార్టీలోకి కండువా వేసి ఆహ్వానించడం జరిగింది..వాల్ పోస్టర్స్ ని నాయకుల సమక్షంలో అవిష్కరించడమైనది.. నగర జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది.