జనసైనికుని కుటుంబానికి 4 లక్షల చెక్కు అందజేసిన వర్రే హనుమాన్ ప్రసాద్

కైకలూరు, ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించిన కైకలూరు నియోజకవర్గ జనసైనికులు బత్తుల ప్రవీణ్ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు వర్రే హనుమాన్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.