వాకిలి నిమిత్తం కిలో వెండిని విరాళంగా అందజేసిన వర్రే హనుమన్ ప్రసాద్

కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో స్వామివారి వెండి వాకిలి నిమిత్తం కిలో వెండిని విరాళం అందజేసిన కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు వర్రే హనుమన్ ప్రసాద్, శ్రీమతి నాగలక్ష్మి దంపతులు.