నరేంద్ర మాతృమూర్తికి నివాళులు అర్పించిన వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి మండలం, చెర్లోపల్లి గ్రామ నిస్వార్థ జనసైనికుడు నరేంద్ర మాత్రుమూర్తి అనారోగ్యంతో ఆకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ వారి స్వగ్రామానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.