బొంతు రాజేశ్వరరావుకు జనసేన నాయకుల పరామర్శ

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావు హైదరాబాదులో కళ్ళకు శస్త్ర చికిత్స చేయించుకొని మలికిపురంలో వారి నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బుధవారం వారి ఆరోగ్య పరిస్థితి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.