జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వేముల కార్తీక్

కొత్తగూడెం నియోజకవర్గం: భారత 77వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వికలాంగుల కాలనీ, జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా ఆవిష్కరణకి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వేముల కార్తీక్ ను ఆహ్వానించి, వారి చేతుల మీదగా జాతీయ పతాకం ఎగరవేశారు. ఈ వేడుకలో జనసేన పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు ఓలపల్లి రాంబాబు, జానీ భాయ్, ఎం భాస్కర్, షేక్ బాషా, బాలాజీ, అశోక్, లక్ష్మణ్, సాయి, మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.